CM Revanth: మహాప్రస్థానంలో రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: రాయదుర్గం మహాప్రస్థానంలో విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) హాజరై నివాళులు అర్పించారు. 

Updated : 10 Apr 2024 15:17 IST

హైదరాబాద్‌: రాయదుర్గం మహాప్రస్థానంలో విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) హాజరై నివాళులు అర్పించారు. 

Tags :

మరిన్ని