Jagga reddy: ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతోంది..: జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థపై దృష్టిసారించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బాధితులు పోలీసుల దగ్గర కాకుండా మీడియా ముందు మాట్లాడే పరిస్థతి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన సంతృప్తి కాంగ్రెస్లో కనిపించడం లేదని అన్నారు.
Published : 20 Apr 2022 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్