Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో కుప్పకూలి.. కాంగ్రెస్‌ ఎంపీ మృతి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ (Congress) ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

Published : 14 Jan 2023 13:55 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ (Congress) ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని