Odisha Train Tragedy: సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా..?

దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఒడిశా (Odisha) రైలు దుర్ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణం సాంకేతికపరమైన సమస్యనా?లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై భిన్న కథనాలు బయటకు వస్తుండటంతో అసలేం జరిగింది అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

Updated : 03 Jun 2023 16:37 IST

దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఒడిశా (Odisha) రైలు దుర్ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణం సాంకేతికపరమైన సమస్యనా?లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై భిన్న కథనాలు బయటకు వస్తుండటంతో అసలేం జరిగింది అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

Tags :

మరిన్ని