Odisha Train Tragedy: సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా..?
దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఒడిశా (Odisha) రైలు దుర్ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణం సాంకేతికపరమైన సమస్యనా?లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై భిన్న కథనాలు బయటకు వస్తుండటంతో అసలేం జరిగింది అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
Updated : 03 Jun 2023 16:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్