IND vs Aus: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానుల పడిగాపులు
ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు బారులు తీరారు.. ఉదయం నుంచి వందల సంఖ్యలో జింఖానా మైదానం వద్ద పడిగాపులు కాస్తున్నామని.. టికెట్లు ఇస్తారో.. లేదో.. స్పష్టత లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభం నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీగా జింఖానా మైదానానికి క్రికెట్ అభిమానులు చేరుకున్నారు.
Published : 22 Sep 2022 10:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్