IND vs Aus: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల పడిగాపులు

ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు బారులు తీరారు.. ఉదయం నుంచి వందల సంఖ్యలో జింఖానా మైదానం వద్ద పడిగాపులు కాస్తున్నామని.. టికెట్లు ఇస్తారో.. లేదో.. స్పష్టత లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభం నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీగా జింఖానా మైదానానికి క్రికెట్ అభిమానులు చేరుకున్నారు.

Published : 22 Sep 2022 10:36 IST

ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు బారులు తీరారు.. ఉదయం నుంచి వందల సంఖ్యలో జింఖానా మైదానం వద్ద పడిగాపులు కాస్తున్నామని.. టికెట్లు ఇస్తారో.. లేదో.. స్పష్టత లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభం నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీగా జింఖానా మైదానానికి క్రికెట్ అభిమానులు చేరుకున్నారు.

Tags :

మరిన్ని