Khammam: అడుగంటిన బావులు.. ఎండుతున్న పంటలు.. దయనీయ స్థితిలో రైతులు
ఖమ్మం జిల్లా పాలేరు పాత కాలువ ఆయకట్టు పరిధి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవడం.. మరోవైపు ఆయకట్టు పరిధిలో బావులు, బోర్లలో జలాలు అడుగంటిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి పైర్లు నిట్టనిలువునా ఎండిపోతుండటంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు బీటలు వారుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే పంట చేతికందడం కష్టమేనని రైతులు బోరుమంటున్నారు.
Published : 11 Feb 2024 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!