AP News: అవినాష్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్ట్‌లో దస్తగిరి పిటిషన్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును ఉల్లంఘించినందున అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 15 Mar 2024 12:26 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును ఉల్లంఘించినందున అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

మరిన్ని