జమ్ముకశ్మీర్.. దేశానికి ఓ కొత్త ఉదాహరణ: మోదీ
గత రెండు మూడేళ్లలో జరిగిన అభివృద్ధితో జమ్మూకశ్మీర్ ప్రజాస్వామ్యం, సంకల్పం విషయంలో కొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సాంబ జిల్లాలోని పల్లి గ్రామం నుంచి 20వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. అభివృద్ధికి కొత్త దిశను చూపేందుకు జమ్మూకశ్మీర్ లో వేగంగా పనులు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Published : 24 Apr 2022 18:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య