Lok Sabha Polls: ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకున్న రాజకీయ నినాదాలివే!

గత ఆరు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు ఉపయోగించిన 10 కీలక నినాదాలను ఈ వీడియోలో చూద్దాం.

Published : 30 Apr 2024 14:47 IST

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. 1965లో ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం మొదలుకొని 2024లో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన పదబంధాలు, వన్‌లైన్‌లను వినియోగించాయి. కొన్ని స్లోగన్స్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లి పలు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి. మరికొన్ని నినాదాలు కేవలం పదబంధాలుగానే మిగిలిపోయాయి. గత ఆరు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు ఉపయోగించిన 10 కీలక నినాదాలను ఈ వీడియోలో చూద్దాం.  

Tags :

మరిన్ని