PM Modi: హిందూ మతాన్ని ధ్వంసం చేయడమే ‘ఇండియా’ కూటమి ఎజెండా: ప్రధాని మోదీ

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి.. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా ఆయా పార్టీలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయని మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

Published : 19 Mar 2024 17:44 IST

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి.. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా ఆయా పార్టీలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయని మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని