PM Modi: హిందూ మతాన్ని ధ్వంసం చేయడమే ‘ఇండియా’ కూటమి ఎజెండా: ప్రధాని మోదీ
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి.. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా ఆయా పార్టీలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయని మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
Published : 19 Mar 2024 17:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!