Vadapalli: వేంకటేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం నిర్వహించారు. కార్తీకమాసం కావడంతో మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 09 Dec 2023 13:52 IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం నిర్వహించారు. కార్తీకమాసం కావడంతో మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

మరిన్ని