Vadapalli: వేంకటేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం నిర్వహించారు. కార్తీకమాసం కావడంతో మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published : 09 Dec 2023 13:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు