Soil Mafia: వైకాపా నాయకుల మట్టి దందా
కొండల్ని పిండి చేస్తున్నారు. చెరువుల్ని చెరబట్టేస్తున్నారు. కాలువ కట్టల్నీకొల్లగొడుతున్నారు. మట్టి, గ్రావెల్, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. అధికారం మాటున కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు... వైకాపా నేతలు బరితెగిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొండల్ని పిండిచేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైకాపా నేతల మట్టిదందాపై తీరుపై పరిశీలనాత్మక కథనం.
Published : 07 Jul 2022 09:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్