Soil Mafia: వైకాపా నాయకుల మట్టి దందా

కొండల్ని పిండి చేస్తున్నారు. చెరువుల్ని చెరబట్టేస్తున్నారు. కాలువ కట్టల్నీకొల్లగొడుతున్నారు. మట్టి, గ్రావెల్, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. అధికారం మాటున కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు... వైకాపా నేతలు బరితెగిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొండల్ని పిండిచేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైకాపా నేతల మట్టిదందాపై తీరుపై పరిశీలనాత్మక కథనం.

Published : 07 Jul 2022 09:35 IST

కొండల్ని పిండి చేస్తున్నారు. చెరువుల్ని చెరబట్టేస్తున్నారు. కాలువ కట్టల్నీకొల్లగొడుతున్నారు. మట్టి, గ్రావెల్, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. అధికారం మాటున కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు... వైకాపా నేతలు బరితెగిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొండల్ని పిండిచేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైకాపా నేతల మట్టిదందాపై తీరుపై పరిశీలనాత్మక కథనం.

Tags :

మరిన్ని