Mangalagiri: గందరగోళంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఉద్యోగులకు తప్పని అవస్థలు!
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ గందరగోళంగా సాగుతోంది. ఎవరి ఓటు ఎక్కడో తెలియక చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
Published : 07 May 2024 15:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు