Andhra News: ఈటీవీపై అభిమానం చాటుకున్న పలాస వాసి

ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్‌ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపం తయారు చేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారం రేకుపై 1సెం.మీ ఎత్తు, 2సెం.మీ వెడల్పు ఉన్న ఈటీవీ లోగోను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లోగోని రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు.

Published : 27 Aug 2022 16:26 IST

ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్‌ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపం తయారు చేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారం రేకుపై 1సెం.మీ ఎత్తు, 2సెం.మీ వెడల్పు ఉన్న ఈటీవీ లోగోను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లోగోని రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు.

Tags :

మరిన్ని