Andhra News: ఈటీవీపై అభిమానం చాటుకున్న పలాస వాసి
ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపం తయారు చేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారం రేకుపై 1సెం.మీ ఎత్తు, 2సెం.మీ వెడల్పు ఉన్న ఈటీవీ లోగోను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లోగోని రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు.
Published : 27 Aug 2022 16:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్