Balineni: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులంతా పట్టీపట్టనట్టు ఉన్నారు..!: బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజక వర్గాల్లో బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసమే తన పోరాటమని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టీపట్టనట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు.
Updated : 31 Jan 2024 16:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్