Balineni: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులంతా పట్టీపట్టనట్టు ఉన్నారు..!: బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజక వర్గాల్లో బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసమే తన పోరాటమని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టీపట్టనట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Updated : 31 Jan 2024 16:27 IST

ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజక వర్గాల్లో బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసమే తన పోరాటమని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టీపట్టనట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని