TTD: ఛత్రపతి శివాజీ ప్రతిమలను తిరుమలకు అనుమతిస్తాం: తితిదే ఈవో ధర్మారెడ్డి

ఛత్రపతి శివాజీ ప్రతిమలను తిరుమలకు అనుమతించడం లేదని సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. హిందువులు ఆరాధించే చత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటివారి ప్రతిమల్ని తిరుమలకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Published : 31 Jul 2022 16:25 IST

ఛత్రపతి శివాజీ ప్రతిమలను తిరుమలకు అనుమతించడం లేదని సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. హిందువులు ఆరాధించే చత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటివారి ప్రతిమల్ని తిరుమలకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని