Kamareddy: కామారెడ్డిలో కొనసాగుతోన్న బంద్.. నేతల గృహనిర్బంధం
పట్టణ బృహత్ ప్రణాళికను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి బంద్ కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళనలతో నిన్నంతా ఉద్రిక్తతలతో రణరంగంగా మారిన నేపథ్యంలో బంద్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా... పట్టణంలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఆందోళనలకు అవకాశమివ్వకుండా... పలు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే గృహనిర్బంధం చేశారు.
Updated : 06 Jan 2023 13:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?