Andhra News: బాపట్ల జిల్లాలో పంట రుణాల కోసం రైతుల ఆందోళన.. అరెస్టు
మకు పంటరుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరులో బుధవారం చోటుచేసుకుంది. రైతులు రాస్తారోకో చేస్తున్న దారి మీదుగానే మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో ఆందోళన చెందిన పోలీసులు.. అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీసు స్టేషన్కు తరలించారు.
Published : 29 Sep 2022 10:40 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్