Andhra News: బాపట్ల జిల్లాలో పంట రుణాల కోసం రైతుల ఆందోళన.. అరెస్టు

మకు పంటరుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరులో బుధవారం చోటుచేసుకుంది. రైతులు రాస్తారోకో చేస్తున్న దారి మీదుగానే మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో ఆందోళన చెందిన పోలీసులు.. అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Published : 29 Sep 2022 10:40 IST

Andhra News: బాపట్ల జిల్లాలో పంట రుణాల కోసం రైతుల ఆందోళన.. అరెస్టు

మకు పంటరుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరులో బుధవారం చోటుచేసుకుంది. రైతులు రాస్తారోకో చేస్తున్న దారి మీదుగానే మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో ఆందోళన చెందిన పోలీసులు.. అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Tags :

మరిన్ని