UP: వినికిడిలోపం ఉన్న బిడ్డకు రైలుకూత చికిత్స!
ఆర్నెల్ల పసికందుకు వినికిడిలోపం ఉండగా.. ఆ బిడ్డకు వింతచికిత్స చేయించే ప్రయత్నం చేశాడు ఓ తండ్రి. ఒడిలో కుమారుణ్ని పెట్టుకొని రైలుకు అడ్డంగా వెళ్లాడు. పట్టాలపై నిల్చొని కదిలేది లేదని మంకుపట్టు పట్టాడు. రైలుకూత శబ్దం వింటే బిడ్డకు లోపం నయమవుతుందన్నది ఆ తండ్రి తాపత్రయం. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా గంజ్ మొరాదాబాద్ సమీపంలో జరిగింది.
Updated : 15 Nov 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్