UP: వినికిడిలోపం ఉన్న బిడ్డకు రైలుకూత చికిత్స!

ఆర్నెల్ల పసికందుకు వినికిడిలోపం ఉండగా.. ఆ బిడ్డకు వింతచికిత్స చేయించే ప్రయత్నం చేశాడు ఓ తండ్రి. ఒడిలో కుమారుణ్ని పెట్టుకొని రైలుకు అడ్డంగా వెళ్లాడు. పట్టాలపై నిల్చొని కదిలేది లేదని మంకుపట్టు పట్టాడు. రైలుకూత శబ్దం వింటే బిడ్డకు లోపం నయమవుతుందన్నది ఆ తండ్రి తాపత్రయం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా గంజ్‌ మొరాదాబాద్‌ సమీపంలో జరిగింది.

Updated : 15 Nov 2022 17:09 IST

ఆర్నెల్ల పసికందుకు వినికిడిలోపం ఉండగా.. ఆ బిడ్డకు వింతచికిత్స చేయించే ప్రయత్నం చేశాడు ఓ తండ్రి. ఒడిలో కుమారుణ్ని పెట్టుకొని రైలుకు అడ్డంగా వెళ్లాడు. పట్టాలపై నిల్చొని కదిలేది లేదని మంకుపట్టు పట్టాడు. రైలుకూత శబ్దం వింటే బిడ్డకు లోపం నయమవుతుందన్నది ఆ తండ్రి తాపత్రయం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా గంజ్‌ మొరాదాబాద్‌ సమీపంలో జరిగింది.

Tags :

మరిన్ని