Vizag: నడిసంద్రంలో మత్స్యకారుల బోటులో అగ్రిప్రమాదం.. 9 మందికి గాయాలు

విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విశాఖ కోస్ట్ గార్డ్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మత్స్యకారుల్ని కాపాడింది. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  

Published : 06 Apr 2024 09:36 IST

విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విశాఖ కోస్ట్ గార్డ్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మత్స్యకారుల్ని కాపాడింది. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  

Tags :

మరిన్ని