5G spectrum: 5G స్పెక్ట్రమ్ కోసం పోటీపడనున్న 4 సంస్థలు
5జీ తరంగాల కోసం దేశంలో నాలుగు సంస్థలు పోటీపడనున్నాయి. ఈ మేరకు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్ వర్క్స్ టెలికాం విభాగం వద్ద డిపాజిట్లు చేశాయి. ఈనెల 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుండగా..ప్రీ క్వాలిఫైడ్ బిడ్డింగ్ ప్రక్రియకు అర్హత సాధించిన కంపెనీల వివరాలను కేంద్రం వెల్లడించింది.
Published : 19 Jul 2022 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..