5G spectrum: 5G స్పెక్ట్రమ్ కోసం పోటీపడనున్న 4 సంస్థలు

5జీ తరంగాల కోసం దేశంలో నాలుగు సంస్థలు పోటీపడనున్నాయి. ఈ మేరకు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్ వర్క్స్ టెలికాం విభాగం వద్ద డిపాజిట్లు చేశాయి. ఈనెల 26న 5జీ స్పెక్ట్రమ్  వేలం జరగనుండగా..ప్రీ క్వాలిఫైడ్  బిడ్డింగ్  ప్రక్రియకు అర్హత సాధించిన కంపెనీల వివరాలను కేంద్రం వెల్లడించింది.

Published : 19 Jul 2022 12:50 IST

5జీ తరంగాల కోసం దేశంలో నాలుగు సంస్థలు పోటీపడనున్నాయి. ఈ మేరకు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్ వర్క్స్ టెలికాం విభాగం వద్ద డిపాజిట్లు చేశాయి. ఈనెల 26న 5జీ స్పెక్ట్రమ్  వేలం జరగనుండగా..ప్రీ క్వాలిఫైడ్  బిడ్డింగ్  ప్రక్రియకు అర్హత సాధించిన కంపెనీల వివరాలను కేంద్రం వెల్లడించింది.

Tags :

మరిన్ని