TS news: తాను చనిపోతూ ముగ్గురికి ప్రాణం పోసి..!
తెలంగాణలోని గద్వాలకు చెందిన చరిత అనే యువతి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. 20 రోజుల క్రితం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చిన చరిత డెలివరీ తర్వాత కోమలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందినా ఆరోగ్యం మెరుగవలేదు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Published : 03 Jul 2022 15:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్