TS news: తాను చనిపోతూ ముగ్గురికి ప్రాణం పోసి..!

తెలంగాణలోని గద్వాలకు చెందిన చరిత అనే యువతి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. 20 రోజుల క్రితం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చిన చరిత డెలివరీ తర్వాత కోమలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందినా ఆరోగ్యం మెరుగవలేదు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Published : 03 Jul 2022 15:47 IST

తెలంగాణలోని గద్వాలకు చెందిన చరిత అనే యువతి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. 20 రోజుల క్రితం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చిన చరిత డెలివరీ తర్వాత కోమలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందినా ఆరోగ్యం మెరుగవలేదు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Tags :

మరిన్ని