Venkaiah Naidu: సాంకేతికతతో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం సమృద్ధి సాధించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయం ఓ పవిత్రమైన వృత్తి అని.. రైతులు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా దేశ నిర్మాణానికి కూడా చేయూతనివ్వగలరని కొనియాడారు. 

Updated : 04 Feb 2024 13:21 IST

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం సమృద్ధి సాధించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయం ఓ పవిత్రమైన వృత్తి అని.. రైతులు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా దేశ నిర్మాణానికి కూడా చేయూతనివ్వగలరని కొనియాడారు. 

Tags :

మరిన్ని