Andhra news: ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచేశారు
ప్రభుత్వ భూములను అసైన్ మెంట్ కమిటీ ద్వారా పంపిణీ చేయాలి. భూముల్లేని నిరుపేదలకు, సాగులో ఉన్నవారికి పంపిణీ చేయాలని చట్టం చెబుతోంది. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. కొండలు, గుట్టలు, బండరాళ్లు ఉన్న భూములను కట్టబెట్టేందుకు వెబ్ ల్యాండ్లో వివరాలను అడ్డగోలుగా మార్చేశారు.
Published : 15 Jul 2022 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు