Andhra news: ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచేశారు

ప్రభుత్వ భూములను అసైన్ మెంట్ కమిటీ ద్వారా పంపిణీ చేయాలి. భూముల్లేని నిరుపేదలకు, సాగులో ఉన్నవారికి పంపిణీ చేయాలని చట్టం చెబుతోంది. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. కొండలు, గుట్టలు, బండరాళ్లు ఉన్న భూములను కట్టబెట్టేందుకు వెబ్ ల్యాండ్‌లో వివరాలను అడ్డగోలుగా మార్చేశారు.

Published : 15 Jul 2022 17:05 IST

ప్రభుత్వ భూములను అసైన్ మెంట్ కమిటీ ద్వారా పంపిణీ చేయాలి. భూముల్లేని నిరుపేదలకు, సాగులో ఉన్నవారికి పంపిణీ చేయాలని చట్టం చెబుతోంది. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. కొండలు, గుట్టలు, బండరాళ్లు ఉన్న భూములను కట్టబెట్టేందుకు వెబ్ ల్యాండ్‌లో వివరాలను అడ్డగోలుగా మార్చేశారు.

Tags :

మరిన్ని