Raghunandan: గత ప్రభుత్వం అక్రమాలపై కాంగ్రెస్‌ సర్కారు చర్యలు శూన్యం: రఘునందన్

కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆట మొదలైందని మంత్రులు లీక్‌లు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవన్నారు. ధరణి పేరుతో సోమేశ్‌ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఎందుకు కేసు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. 

Updated : 30 Jan 2024 14:28 IST

కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆట మొదలైందని మంత్రులు లీక్‌లు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవన్నారు. ధరణి పేరుతో సోమేశ్‌ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఎందుకు కేసు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని