Raghunandan: గత ప్రభుత్వం అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు చర్యలు శూన్యం: రఘునందన్
కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆట మొదలైందని మంత్రులు లీక్లు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవన్నారు. ధరణి పేరుతో సోమేశ్ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఎందుకు కేసు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు.
Updated : 30 Jan 2024 14:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్