ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు
ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. శాఖలకూ సలహదారులను నియమించడాన్ని గతంలో హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సలహాదారుల నియామకాలపై విధాన రూపకల్పన చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని.. వారూ అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది.
Published : 22 Mar 2023 09:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్