Andhra News: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోల్లో డీజిల్ దందా..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో డీజిల్ దందా జరుగుతోంది. కర్ణాటకలో లీటరు డీజిల్ పై దాదాపు రూ.12 తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ట్యాంకర్లతో తెచ్చి ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న డీజల్ వల్ల ఆర్టీసీ అధికారులు, అక్రమార్కుల ద్వారా ప్రతినెలా రాష్ట్రానికి కోట్ల రూపాయల మేర పన్నుకు గండిపడుతోంది.

Published : 20 Oct 2022 09:28 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో డీజిల్ దందా జరుగుతోంది. కర్ణాటకలో లీటరు డీజిల్ పై దాదాపు రూ.12 తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ట్యాంకర్లతో తెచ్చి ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న డీజల్ వల్ల ఆర్టీసీ అధికారులు, అక్రమార్కుల ద్వారా ప్రతినెలా రాష్ట్రానికి కోట్ల రూపాయల మేర పన్నుకు గండిపడుతోంది.

Tags :

మరిన్ని