Andhra News: ఏపీఎస్ఆర్టీసీ డిపోల్లో డీజిల్ దందా..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో డీజిల్ దందా జరుగుతోంది. కర్ణాటకలో లీటరు డీజిల్ పై దాదాపు రూ.12 తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ట్యాంకర్లతో తెచ్చి ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న డీజల్ వల్ల ఆర్టీసీ అధికారులు, అక్రమార్కుల ద్వారా ప్రతినెలా రాష్ట్రానికి కోట్ల రూపాయల మేర పన్నుకు గండిపడుతోంది.
Published : 20 Oct 2022 09:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..