AP News: టెట్, డీఎస్సీకి మధ్య నాలుగు వారాల సమయమివ్వండి: హైకోర్టు
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ-డీఎస్సీ)లను హడావుడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాథమిక కీ తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
Published : 05 Mar 2024 09:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య