Ap High Court: తుది తీర్పునకు లోబడే రాజధానిలో ఇళ్ల పట్టాలు
రాజధాని పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాల కేటాయింపు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు (High Court) స్పష్టంచేసింది. ఆర్-5 జోన్ ఏర్పాటు, స్థానికేతరుల (Non Residents)కు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామన్న రైతులు.. ఈ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
Updated : 05 May 2023 19:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?