Ap High Court: తుది తీర్పునకు లోబడే రాజధానిలో ఇళ్ల పట్టాలు

రాజధాని పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాల కేటాయింపు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు (High Court) స్పష్టంచేసింది. ఆర్‌-5 జోన్ ఏర్పాటు, స్థానికేతరుల (Non Residents)కు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామన్న రైతులు.. ఈ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 

Updated : 05 May 2023 19:52 IST

రాజధాని పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాల కేటాయింపు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు (High Court) స్పష్టంచేసింది. ఆర్‌-5 జోన్ ఏర్పాటు, స్థానికేతరుల (Non Residents)కు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామన్న రైతులు.. ఈ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 

Tags :

మరిన్ని