Aadhar: ఆధార్లో మార్పులు.. ప్రజలతో కిక్కిరిసిపోతున్న మీసేవా కేంద్రాలు
ఆధార్ (Aadhar)లోని తప్పులను సవరించుకునేందుకు మీసేవా కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు... అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో.. పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలతో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఆరు కేంద్రాలు ఉన్నా... అవి సరికపోక ప్రజలకు పడిగాపులు తప్పడం లేదు. జనం తాకిడి పెరగడంతో నిర్వాహకులు టోకెన్ల పద్దతిన అప్డేట్ చేస్తున్నారు.
Published : 01 Oct 2023 12:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్