Aadhar: ఆధార్‌లో మార్పులు.. ప్రజలతో కిక్కిరిసిపోతున్న మీసేవా కేంద్రాలు

ఆధార్‌ (Aadhar)లోని తప్పులను సవరించుకునేందుకు మీసేవా కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు... అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో.. పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలతో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఆరు కేంద్రాలు ఉన్నా... అవి సరికపోక ప్రజలకు పడిగాపులు తప్పడం లేదు. జనం తాకిడి పెరగడంతో నిర్వాహకులు టోకెన్ల పద్దతిన అప్‌డేట్‌ చేస్తున్నారు. 

Published : 01 Oct 2023 12:35 IST

ఆధార్‌ (Aadhar)లోని తప్పులను సవరించుకునేందుకు మీసేవా కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు... అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో.. పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలతో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఆరు కేంద్రాలు ఉన్నా... అవి సరికపోక ప్రజలకు పడిగాపులు తప్పడం లేదు. జనం తాకిడి పెరగడంతో నిర్వాహకులు టోకెన్ల పద్దతిన అప్‌డేట్‌ చేస్తున్నారు. 

Tags :

మరిన్ని