Hyderabad: భాజపా నాయకులు వస్తే.. ప్రజలు ఇబ్బంది పడాలా?: నారాయణ

హైదరాబాద్‌లో నిర్వహించే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎవరో వస్తారని, ట్రాఫిక్ స్తంభింపజేసి సామన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.

Published : 01 Jul 2022 20:30 IST

హైదరాబాద్‌లో నిర్వహించే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎవరో వస్తారని, ట్రాఫిక్ స్తంభింపజేసి సామన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని