Hyderabad: భాజపా నాయకులు వస్తే.. ప్రజలు ఇబ్బంది పడాలా?: నారాయణ
హైదరాబాద్లో నిర్వహించే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎవరో వస్తారని, ట్రాఫిక్ స్తంభింపజేసి సామన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.
Published : 01 Jul 2022 20:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?