Palnadu: ఇసుక దందాతో కోట్లకు పడగలెత్తిన వైకాపా ప్రజాప్రతినిధి
పల్నాడు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో వైకాపా ప్రజాప్రతినిధి అంతులేని ధన దాహంతో.. కృష్ణా నదిని తోడేస్తున్నారు. ఇసుకలో కోట్లాది రూపాయలు జల్లెడ పట్టుకుంటున్నారు. ఈ దోపిడీపర్వంలో ‘అన్న’కూ భాగముంది. ఆ ప్రజాప్రతినిధి అక్రమాల్లో ఆయన భార్య, కుమారుడు తోడూనీడలా ఉంటూ వ్యవహారాలు చక్కపెడుతున్నారు. నిత్యం ప్రదర్శితమవుతున్న ‘కుటుంబ అవినీతి కథా చిత్రం’లో దౌర్జన్యాలు, దోపిడీ, సహజవనరుల మేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Published : 20 Mar 2024 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు