INDIA: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ.. ఇండియా కూటమి మెగా మార్చ్!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చ్‌కు సిద్ధమైంది. మార్చి 31న రాంలీలా మైదానంలో మహార్యాలీ చేపట్టనున్నట్లు ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated : 24 Mar 2024 22:28 IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చ్‌కు సిద్ధమైంది. మార్చి 31న రాంలీలా మైదానంలో మహార్యాలీ చేపట్టనున్నట్లు ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని