LAC: సరిహద్దుల్లో మొబైల్ కనెక్టివిటీ అభివృద్ధిపై భారత్ దృష్టి
తవాంగ్లో భారత్ - చైనా సైన్యాల మధ్య ఘర్షణ తలెత్తిన వేళ భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్లోని చైనా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందుకు తవాంగ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంట భారీగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ చర్యలతో ఫోన్ సిగ్నల్స్తోపాటు ఇంటర్నెట్ స్పీడ్ను వేగవంతం చేయాలని యోచిస్తోంది.
Published : 20 Dec 2022 21:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్