China: చైనాలోని ఐఫోన్ల తయారీ సంస్థలో ఉద్యోగులు, భద్రతా సిబ్బంది బాహాబాహీ
ఓవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు చేపడుతూనే మరోవైపు జీరో కొవిడ్ నిబంధనల అమలుకు యత్నించడం చైనాకు తలకు మించిన భారంగా మారుతోంది. చైనాలోని ఐఫోన్ల తయారీ సంస్థలో కార్మికులను నెలల తరబడి క్వారంటైన్లో ఉంచి పని చేయించడంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు బయటకు వెళ్లేందుకు యత్నించగా వారికి, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
Published : 23 Nov 2022 17:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?