గాజాలో లైవ్ టీవీలో రిపోర్టింగ్ జరుగుతుండగా జరిగిన వైమానిక దాడి
గాజాలో ఓ జర్నలిస్టు లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి కెమెరామెన్ కెమెరాలో చిక్కాయి. భీకర బాంబు దాడి జరగ్గానే ఒక్కసారిగా అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. పిల్లలూ పెద్దలూ భయంతో ఏడుస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిగెత్తారు.
Published : 22 Dec 2023 18:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్