Chandrayaan-4: చంద్రయాన్-4 మిషన్ కోసం ఇస్రో సన్నాహాలు..
చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలుమోపిన దేశంగా అంతరిక్ష రికార్డుల్లోకి ఎక్కిన భారత్.. మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై రాళ్లు, మట్టి నమునాలను భూమిపైకి తెచ్చేందుకు చంద్రయాన్-4 (Chandrayaan-4) మిషన్ చేపట్టనుంది. ఈ మిషన్ను రెండు దశల్లో చేపట్టనున్నట్లు ప్రకటించిన ఇస్రో (ISRO).. అందుకోసం 2 వాహక నౌకలను సిద్ధం చేయనుంది.
Published : 07 Mar 2024 11:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM