AP News: జగన్ పాలనలో కూతపెట్టని రైల్వే ప్రాజెక్టులు
మెరుగైన రవాణా మార్గాలు.. అభివృద్ధికి జీవనాడులుగా చెప్పవచ్చు. అందుకే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా వాటి విస్తరణకు ప్రాధాన్యం ఇస్తుంది. జగన్ ఏలుబడిలోని ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త రహదారిని నిర్మించలేదు సరికదా గుంతలైనా పూడ్చలేక ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించింది. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉండే రైల్వే ప్రాజెక్టులకైనా పట్టాలెక్కేలా నిధులేమైనా ఇచ్చిందా అంటే అదీ లేదు. ఐదేళ్లలో ఒక్క రూపాయీ కేటాయించలేదంటే రైల్వే ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
Published : 10 Apr 2024 14:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు