Jaggareddy: నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వారిని ఆడుకునేవాడిని: జగ్గారెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌, హరీశ్‌రావు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమా అని భారాస నేతలకు సవాల్‌ విసిరారు.

Published : 05 Jan 2024 17:35 IST

తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌, హరీశ్‌రావు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమా అని భారాస నేతలకు సవాల్‌ విసిరారు.

Tags :

మరిన్ని