Jammu: భూకంప సమయంలో.. మహిళకు ప్రసవం చేసిన వైద్యులు
భూకంపం సంభవించి భూమి కంపిస్తున్నా.. ఓ మహిళకు వైద్యులు ప్రసవం చేసిన సంఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. మంగళవారం హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం ధాటికి ఉత్తర భారతంలో భూమి కంపించింది. ఈ సమయంలోనే అనంత్నాగ్ జిల్లాలోని బిజ్ బెహారా ఆస్పత్రి వైద్యులు.. ఓ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు. విజయవంతంగా మహిళకు ప్రసవం చేసినందుకు జిల్లా వైద్యాధికారి అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సమయంలో చుట్టూ ఉన్న వస్తువులు, వైద్య పరికరాలు కదలడం.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Published : 22 Mar 2023 18:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..