Munugode bypoll: ఆ 200 ఖాళీ ఈవీఎంల సంగతేంటి?: కేఏ పాల్‌

మునుగోడు ఉప ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated : 06 Nov 2022 14:42 IST

మునుగోడు ఉప ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని