KA Paul: కేటీఆర్ దత్తత అంటే అదే..!: కేఏ పాల్ ఫైర్
మునుగోడు ఉప ఎన్నికలో భారీగా అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ కోసం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని అడిగినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారులు తెరాస పక్షనా పనిచేశారని విమర్శించారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూముల ఆక్రమించడం, అమ్ముకోవడం, రూ.లక్షల కోట్లు దోచేయడమేనంటూ మండిపడ్డారు.
Updated : 08 Nov 2022 15:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్