KCR: లోక్సభ ఎన్నికల్లో భారాస, బీఎస్పీ పొత్తు!: కేసీఆర్, ప్రవీణ్ కుమార్
లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో ప్రవీణ్ కుమార్ చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు.
Updated : 05 Mar 2024 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!