CM Revanth: కవిత బెయిల్ కోసం ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: సీఎం రేవంత్రెడ్డి
జైల్లో ఉన్న బిడ్డ కవితను కాపాడుకునేందుకు భారాస అధినేత కేసీఆర్ (KCR) ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఇందులో భాగంగానే 5 పార్లమెంట్ స్థానాల్లో భాజపాను గెలిపించేందుకు సుపారీ తీసుకున్నారన్నారు. పాలమూరులోని వివిధ డిమాండ్ల సాధనకు భాజపా, భారాస నేతలు ఎప్పుడైనా ప్రయత్నించారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు.
Published : 16 Apr 2024 09:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్