KTR: టూరిస్టుల్లాంటి నాయకుల మాటలకు మోసపోతే.. గోస మీకే!: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలో నాలాల అభివృద్దికి రూ.985 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలో అత్యాధునికంగా అభివృద్ది చేసిన వైకుంఠదామంను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

Published : 09 May 2023 15:17 IST

హైదరాబాద్‌ నగరంలో నాలాల అభివృద్దికి రూ.985 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలో అత్యాధునికంగా అభివృద్ది చేసిన వైకుంఠదామంను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

Tags :

మరిన్ని