KTR: టూరిస్టుల్లాంటి నాయకుల మాటలకు మోసపోతే.. గోస మీకే!: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్దికి రూ.985 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలో అత్యాధునికంగా అభివృద్ది చేసిన వైకుంఠదామంను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Published : 09 May 2023 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్