BJP: పంజాబ్‌లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న భాజపా

పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్ పొత్తుతో బరిలోకి దిగబోతున్నాయన్న వార్తలకు తెర పడింది. అక్కడ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు భాజపా ప్రకటించింది. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాల ద్వారా భాజపా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ పంజాబ్ చీఫ్ సునీల్ జాఖడ్ తెలిపారు.

Updated : 27 Mar 2024 17:41 IST

పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్ పొత్తుతో బరిలోకి దిగబోతున్నాయన్న వార్తలకు తెర పడింది. అక్కడ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు భాజపా ప్రకటించింది. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాల ద్వారా భాజపా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ పంజాబ్ చీఫ్ సునీల్ జాఖడ్ తెలిపారు.

Tags :

మరిన్ని