BJP: పంజాబ్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న భాజపా
పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్ పొత్తుతో బరిలోకి దిగబోతున్నాయన్న వార్తలకు తెర పడింది. అక్కడ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు భాజపా ప్రకటించింది. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాల ద్వారా భాజపా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ పంజాబ్ చీఫ్ సునీల్ జాఖడ్ తెలిపారు.
Updated : 27 Mar 2024 17:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్