Andhra News: మహిళలకు ఇచ్చిన పదవులు అలంకార ప్రాయమేనా?

నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతుంటే ఆ పదవులు అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ ఛైర్ పర్సన్ గా లక్ష్మీనరసమ్మ ఎన్నికైనావ్యవహారాలన్నీ ఆమె కుమారుడే చక్కబెడుతున్నాడు. పదవి లక్షీనరసమ్మదే అయినా పెత్తనం మాత్రం ఆమె కుమారుడు జయరాజ్  సాగిస్తున్నారు. 

Published : 02 Jul 2022 12:51 IST

నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతుంటే ఆ పదవులు అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ ఛైర్ పర్సన్ గా లక్ష్మీనరసమ్మ ఎన్నికైనావ్యవహారాలన్నీ ఆమె కుమారుడే చక్కబెడుతున్నాడు. పదవి లక్షీనరసమ్మదే అయినా పెత్తనం మాత్రం ఆమె కుమారుడు జయరాజ్  సాగిస్తున్నారు. 

Tags :

మరిన్ని