YSRCP: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు: సజ్జల

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. 11 నియోజకవర్గాల్లోని వైకాపా ఇంఛార్జులను మార్చామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు ఇంకా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీలోని ప్రతి ఒక్కరికీ సుముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

Published : 12 Dec 2023 12:35 IST

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. 11 నియోజకవర్గాల్లోని వైకాపా ఇంఛార్జులను మార్చామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు ఇంకా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీలోని ప్రతి ఒక్కరికీ సుముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని