YSRCP: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు: సజ్జల
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. 11 నియోజకవర్గాల్లోని వైకాపా ఇంఛార్జులను మార్చామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు ఇంకా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీలోని ప్రతి ఒక్కరికీ సుముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
Published : 12 Dec 2023 12:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు