Andhra News: పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి తెదేపా కార్యకర్త అరెస్టు
పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త గార్లపాటి వెంకటేశ్ని సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్పై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అర్ధరాత్రి ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు.. స్థానిక పోలీసులు సహకారంతో గడ్డపారతో తలుపులు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు.
Updated : 21 Nov 2022 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్