పాము భయంతో ఇల్లు కాల్చుకున్న యజమాని
పాము చోరబడడంతో ఇంట్లో నిప్పంటించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో చోటు చేసుకుంది. బడంపేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాము కనపడింది. పామును చంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విసిగిపోయిన మొగులయ్య.. కారు టైరు కాల్చి పాము ఉన్న స్థలంలో వేశాడు. టైరు కాలే వాసనకు పాము పారిపోతుందని అనుకుంటే మంటలు ఇంటి వాసాలకు అంటుకొని... ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
Published : 03 Oct 2022 19:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్